ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి మైనింగ్‌ టుడే 2018 సదస్సు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2018, 10:02 AM

 హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మైనింగ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కి కలిపి నిర్వహిస్తున్న 'మైనింగ్‌ టుడే 2018' అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ బుధవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా ఈ సదస్సు నాలుగురోజుల పాటు జరుగుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణఫ్రికాలతోపాటు మనదేశం నుంచి మైనింగ్‌ ప్రతినిధులు హాజరుకానున్నారు. ముఖ్యఅతిథిగా తెలుగురాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ హాజరై సదస్సును ప్రారంభించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com