ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను కలిసిన హరీశ్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 06:23 PM

న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ను కలిశారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపీలు జితేందర్ రెడ్డి, బీబీ పాటిల్, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణ సంరక్షణ అనుమతులు ఇవ్వాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతలకు తొలిదశ అటవీ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఇచ్చినందుకు హర్షవర్దన్‌కు మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలియజేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com