హైదరాబాద్: కొద్దిసేపటి క్రితం హైదరాబాద్, ట్యాంక్ బండ్ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వందలాది మంది అభిమానులు వెంటరాగా, ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన పవన్, మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.