భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలంలో రూ. 1.8 కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ నేడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత నూకల నరేష్రెడ్డి పాల్గొన్నారు. సుజాతానగర్ మండలంలో మొత్తం రూ. 14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 25 రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇవాళ భూమిపూజ చేశారు