హైదరాబాద్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఆయన ఇవాళ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో భేటీ అవుతారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనున్నది. బాలిక విద్యాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం కడియం.. కేంద్ర మంత్రితో సమావేవం కానున్నారు.