ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనుష్యుల్లాగే నాకూ రెస్ట్‌ అవసరం : రోబో సోఫియా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 10:55 AM

హైదరాబాద్‌ : మనుష్యుల్లాగే తనకూ రెస్ట్‌ అవసరమని రోబో సోఫియా చెప్పింది. ఇక్కడ జరుగుతున్న ఐటి కాంగ్రెస్‌ సదస్సులో మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు అనే అంశంపై ప్రసంగించనున్న సోఫియా తాను తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్‌ అంటే తనకు ఇష్టమని పేర్కొంది. థ్యాంక్యూను మించిన గొప్ప పదం మరొకటి లేదని సోఫియా తెలిపింది. ఐటీ సదస్సులో సోఫియా రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మానత్వంతోనే మెరుగైన భవిష్యత్తు అంశంపై హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా, సృష్టికర్త డేవిడ్‌ హాన్సన్‌ ప్రసంగిస్తున్నారు. ప్రపంచంలోనే ఓ దేశ పౌరసత్వం పొందిన తొలి రోబో సోఫియా.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com