ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్టీలెవెల్‌ పార్కింగ్‌లకు త్వరలో టెండర్లు :మంత్రి కేటీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2018, 04:53 PM

మెట్రో కార్యకలాపాలపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ సమీక్షించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతోపాటు రైళ్ల వేగం పెచాలన్నారు. అలాగే, మెట్రో టిక్కెటింగ్‌లో మరిన్నిసదుపాయాలు కల్పించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. వంద ఎలక్ట్రి క్‌ బస్సుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, సెట్విన్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com