మెట్రో కార్యకలాపాలపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ సమీక్షించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతోపాటు రైళ్ల వేగం పెచాలన్నారు. అలాగే, మెట్రో టిక్కెటింగ్లో మరిన్నిసదుపాయాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. వంద ఎలక్ట్రి క్ బస్సుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, సెట్విన్ వంటి సంస్థల ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు.