ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడవ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించిన కెసిఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 02:32 PM

దేశంలో మూడవ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మరంగా ప్రయత్నాలు ఆరంభించారు. జాతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌, ఢిల్లి, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలివిడతలో రిటైర్డ్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఆర్‌ఎస్‌ అధికారులతో సమావేశం కావాలని, తరువాత రిటైర్డ్‌ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, న్యాయనిపుణులతో భేటీ కావాలని కెసిఆర్‌ భావిస్తున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు సంఘాలతో సమావేశం కానున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa