ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 11:26 AM

న్యూఢిల్లీ : లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంబడే టీఆర్‌ఎస్ ఎంపీలు.. రిజర్వేషన్ల అమలు రాష్ర్టాలకే అప్పగించాలంటూ నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విభజన హామీలపై టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలందరూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు.. గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa