ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 07, 2018, 01:47 PM

హైదరాబాద్ : తెలంగాణ తొలి ఎన్నికల ప్రధాన అధికారిగా తనపై అనితర బాధ్యత ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ అన్నారు. ఎన్నికలు స్వేచ్చగా, పూర్తిగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్నదని, యువత మరింత భాగస్వామ్యం చేసే దిశగా చొరవ తీసుకుంటామన్నారు. ఈవీఎంల వల్ల ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa