ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల దృష్టి మరల్చేందుకే థర్డ్‌ఫ్రంట్‌: ఉత్తమ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 07, 2018, 03:31 PM

వేములవాడ: ప్రజల దృష్టి మరల్చేందుకే థర్డ్‌ఫ్రంట్‌ అంటున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కోదాడలో మంత్రి కేటీఆర్‌ ఆరోపణలను ఆయన ఖండించారు. మిషన్‌ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ 6 శాతం కమీషన్‌ తీసుకొంటున్నారని ఆరోపించారు. ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa