ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీబీజీకేఎస్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 03:59 PM

హైదరాబాద్ : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన కార్యవర్గాన్ని ఇవాళ ప్రకటించారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా బి. వెంకట్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఎం. రాజిరెడ్డి, ఉపాధ్యాక్షులుగా బి. సంపత్ కుమార్, ఎ. శ్రీనివాస్, కోశాధికారిగా ఎల్. వెంకటేశ్ ఎన్నికయ్యారు. ఏరియా ఉపాధ్యక్షులు(ఏరియాకి ఒక్కరి చొప్పున), నలుగురు రిజీనల్ కార్యదర్శులు(రీజియన్‌కి ఒక్కరు), 11 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa