ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ ప్రసంగం అంతా అబద్దాల మయం: బీజేపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 12, 2018, 11:12 AM

హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగం అంతా అబద్దాలమయంగా ఉందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు బహిష్కరించి సభలో నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం బీజేపీ సభ్యులు మీడియా పాయింట్‌ వద్ద బీజేపీ సభ్యులు కిషన్ రెడ్డి, లక్ష్మన్ మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. గవర్నర్‌ ప్రసంగమంతా అబ్దాలమయం ఉండడంతో సభలో నుంచి వాకౌంట్‌ చేశామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa