ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది: కోమటిరెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 12, 2018, 12:58 PM

హైదరాబాద్‌: సభలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లి మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ ది పనికి రాని ప్రసంగమని పేర్కొన్నారు. కేసీఆర్‌ తనను బలి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందరికి టార్గెట్‌ తానేనన్నారు. గతంలో హరీశ్‌రావు గవర్నర్‌ను కొట్టడానికి వెళ్లలేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రైతులను ఆదుకోక పోవడంతో సహనం కోల్పోయామన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa