హైదరాబాద్:సింగరేణిలో 6 కొత్త భూగర్భ గనులను ప్రారంభించామని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అసెంబ్లిలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. 4062 మంతి కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. భూ నిర్వాసితులకు జిల్లా కలెక్టర్ల ద్వారా పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. నిర్వాసితులకు చట్ట ప్రకారం అన్ని ప్రయోజనాలు కల్పిస్తామన్నారు.