ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27న ప్రతిపక్ష నేతలకు శరద్‌పవార్‌ విందు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 10:33 AM

న్యూఢిల్లి : ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ ఈ నెల 27వ తేదీన ప్రతిపక్ష పార్టీల నేతలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ హాజరు కానున్నారు. ఇటీవల యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విపక్షాలకు ఇచ్చిన విందుకు మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. కానీ తమ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయను సోనియా ఇచ్చిన విందుకు పంపించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa