కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాల సమయంలో హరీశ్రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కింద బ్యారేజీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. మొత్తం ఆయకట్టు 37,08,670 ఎకరాలు ఉందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa