రాజ్ భవన్ రాజకీయాలకు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఆరోపించారు. గవర్నర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న రేవంత్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారన్నారు. మోడి ఎజెండాను అమలు చేయడానికి రాజ్భవన్ను వాడుకుంటున్నారని అందుకు నరసింహన్ పదవీకాలం ముగిసినా అతన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa