ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 25, 2018, 12:29 PM

హైదరాబాద్ : ఎలక్ట్రిక్ బస్సులపై శాసనమండలిలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఫేమ్ ఇండియా పథకం కింద కేంద్రం సహకారంతో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. తొలి దశలో 40, రెండో దశలో 60 బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa