ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీతారాములకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి తుమ్మల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 11:12 AM

భద్రాద్రి: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మిథిలా ప్రాంగణంలో మరికాసేపట్లో సీతారాముల కల్యాణం జరగనుంది. సీతారాములకు ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరపున కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అభిజిత్‌ లగ్నంలో స్వామివారు సీతమ్మ మెడలో మాంగళ్యధారణం జరగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa