హైదరాబాద్: లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం హైదరాబాద్లో సమావేశమైంది. విభజన హామీల అమలుపై ఈ కమిటీ చర్చిస్తుండగా, జెఎఫ్సిపై పవన్ మొదట చూపించిన శ్రద్ధ ఆ తర్వాత చూపించడం లేదన్నారు. లెక్కలొచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశామని..ఎపికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదని, అందరూ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని జయప్రకాష్ మండిపడ్డారు. ఇక పేరేదైనా ఎపికి నిధులు రావడమే ముఖ్యమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa