టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన బస్సు యాత్రను మంత్రి హరీష్రావు ప్రారంభించారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రెండ్రోజులపాటు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది. ఐదు బస్సుల్లో 250 మంది టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.