ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదం మానవ మౌలిక హక్కులకు శత్రువు : సుష్మా స్వరాజ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 24, 2018, 02:44 PM

ఉగ్రవాదం మావన మౌలిక హక్కులకు శత్రువని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, సహకరించే, ఆర్థికంగా ఆదుకునే దేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచం ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదని, వాటిలో అతి ముఖ్యమైనది ఉగ్రవాదమని ఆమె అన్నారు. దీనిపై పోరాటానికి బలమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com