హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. సమావేశంలో జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ నెల 29న ఢిల్లిలో జరగనున్న ఆక్రోష్ ప్రదర్శనలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.