ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికకు ప్రగతి ప్రాంగణంగా నామకరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 01:21 PM

హైదరాబాద్: టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ వేదికకు ‘ప్రగతి ప్రాంగణం’గా నామకరణం చేశారు. ఇవాళ ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతురామ్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 27న కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో టీఆర్‌ఎస్ ప్లీనరీ జరుగనున్న విషయం తెలిసిందే. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com