ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్400 క్షిపణులపై త్వరలో ఒప్పందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 03:35 PM

మాస్కో: భూతలం నుంచి గగనతలంలో టార్గెట్‌ను పేల్చే ఎస్400 క్షిపణుల అమ్మకంపై భారత్‌తో ఈ ఏడాదే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు రష్యా వెల్లడించింది. ఈ విషయంలో సాంకేతిక అంశాలపై అంగీకారం జరిగినట్లు రష్యన్ మిలిటరీ శాఖ తెలిపింది. ఎస్400 క్షిపణుల విషయంలో కేవలం ధరను మాత్రమే నిర్ధారించాల్సి ఉందన్నారు. కాంట్రాక్టు డాక్యుమెంట్‌పై త్వరలో సంతకాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు రష్యా మిలిటరీ అధిపతి దిమిత్రి షుగావ్ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com