హైదరాబాద్ : హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హొటల్కు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తాజ్ కృష్ణ హొటల్కు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ నేత డికె శివకుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్నారు. కాగా నగరంలోని నోవాటెల్ హొటల్కు జెడిఎస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు.