న్యూఢిల్లీ : మద్దతు ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి లేఖను సమర్పించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు బీజేపీ న్యాయవాది రెండు లేఖలను కోర్టుకు సమర్పించారు. సుప్రీం కోర్టు యెడ్యూరప్ప తరఫు న్యాయవాది సమర్పించిన లేఖలో తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ యెడ్యూరప్ప రాత పూర్వకంగా ఇచ్చిన లేఖలో ఆయన సంతకం మాత్రమే ఉంది. తప్ప తనకు మద్దుత ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలు లేదు.