ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 20, 2018, 09:58 AM

నిర్మల్: సరస్వతీ దేవి కొలువైన బాసర క్షేత్రంలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో సరస్వతీ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతున్నది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గోదావరి గట్టు కిటకిటలాడుతున్నది. గోదావరి హారతి 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదభారతి పీఠం ఆధ్వర్యంలో మహాకుంభ హారతిని నిర్వహించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com