బెంగళూరు : రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమార స్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే…కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఇకా క్యాంపులలోనే ఉన్నారు. కేబినెట్ కూర్పు విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాకపోవడమే ఇందుకు కారణం. ఇలా ఉండగా కుారస్వామి కొద్దిసేపటి కిందట రాష్ట్ర పోలసు అధికారులతో భేటీ అయ్యారు.