ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లి –విశాఖ ఎపి ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 01:30 PM

ఢిల్లి – విశాఖ ఎపి ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లినుంచి విశాఖకు వస్తున్న సమయంలో గ్వాలియర్‌ వద్ద బి 6, బి 7 ఎసి బోగీల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం నాలుగు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంనుంచి 36 మంది ఐఎఎస్‌ ట్రైనీలు సురక్షితంగా బైటపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వద్ద రైలును నిలిపివేశారు. అధికారులు రైలునుంచి ప్రయాణీకులను దింపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com