ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్స్ ఆస్పత్రిలో పీజీ హాస్టల్‌ను ప్రారంభించిన లక్ష్మారెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 21, 2018, 04:48 PM

హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో పీజీ హాస్టల్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలో వివిధ విభాగాలను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడిన తర్వాత నిమ్స్‌లో వసతులు కల్పించినమన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, నిమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com