ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 11:27 AM

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ఘజని ప్రావిన్సులోని పలు జిల్లాలో జరిగిన తాలిబన్ దాడుల్లో 14 మంది పోలీసు ఆఫీసర్లు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దిక్ యాక్ జిల్లాలోనే ఏడు మంది పోలీసులు మృతిచెందినట్లు ఆ ప్రావిన్సు మంత్రి హసన్ రెజా తెలిపారు. ఆ దాడిలో పోలీస్ చీఫ్‌తో పాటు రిజర్వ్ పోలీస్ కమాండర్ చనిపోయారు. జగాతూ జిల్లాలో మరో ఏడు మంది పోలీసులు మృతువాతపడ్డారు. ఘజని ప్రావిన్సులోని దిక్ యాక్, జగాతూ జిల్లాల్లో ఉన్న అనేక చెక్‌పాయింట్లపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ దాడుల్లో సుమారు 20 మంది గాయపడ్డారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com