హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్లో కృష్ణా నదీ పునరుజ్జీవ జాతీయ సదస్సు జరుగుతోంది. తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియన్ వాటర్ కౌన్సిల్ సంయుక్తంగా సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు మంత్రులు హరీశ్రావు, లక్ష్మారెడ్డిలు హాజరయ్యారు. సదస్సులో వాటర్ మ్యాన్ ఆప్ ఇండియా రాజేంద్రసింగ్ కూడా హాజరై ప్రసంగించారు.