హైదరాబాద్: శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సొసైటీలో మంచినీటి రిజర్వాయర్ను ప్రారంభించారు. అలాగే శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.