న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక నక్సలైట్ అంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఒక నక్సలైట్ అయిన కేజ్రీవాల్ కు ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామి తదితరులు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.