ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో అంత‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 10:25 AM

హైదరాబాద్‌: వరుస చోరీలకు పాల్పడుతున్న అంత‌రాష్ట్ర దొంగల ముఠాను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 8 మంది సభ్యుల ముఠా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై దృష్టిసారించిన పోలీసులు పక్కా ప్రణాళికతో దుండగులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com