సికింద్రాబాద్: సికింద్రాబాద్లో వికల్ప కౌన్సిలింగ్ కేంద్రాన్ని సీపీ అంజనీకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వికల్ప కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ షికాగోయల్, డీసీఈప సుమతి ఉన్నారు. వికల్ప సంస్థ వ్యభిచారిణిలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఉపాధి మార్గం చూపుతోంది.