ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ‌రంగ‌ల్ జిల్లాల్లో విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 12, 2018, 12:42 PM

హ‌న్మ‌కొండ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల విద్యా శాఖపై వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సమీక్ష ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో చదువుకునే వాతావరణం కల్పించాలని. ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్స్ ఉండాలని, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, కనీస వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు ఉండాలని, పాఠశాలల కు కలర్స్ వేయాలని డిప్యూటీ సీఎం క‌డియం స‌మీక్ష‌లో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో వెంటనే ఖాళీలు గుర్తించి విద్యా వలంటీర్లను నియమించుకోవాలని సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com