హైదరాబాద్: ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. నిందితులు వాసుబాబు, వెంకటశివనారాయణరావులను కోర్టు పోలీస్ కస్టీకి అనుమతించింది. చంచల్గూడ జైలు నుంచి సీఐడీ పోలీసులు పోలీస్ కస్టడీకి తరలించారు. ఇద్దరు నిందితులను ఈ నెల 16 వరకు న్యాయస్థానం పోలీసు కస్టడీకి అనుమతించింది.