ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు బయల్దేరిన మంత్రులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 15, 2018, 02:45 PM

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బోనాల జాతర సందడి ప్రారంభమైంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గోల్కొండలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారు బోనం సమర్పించడానికి మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలు లంగర్‌హౌస్‌ నుంచి బయల్దేరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com