చెన్నై : తమిళనాడులో ప్రధాన రోడ్డు కాంట్రాక్టర్ నాగరాజు నివాసంపై ఐటి అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 80 కోట్ల అక్రమాస్తులను వారు గుర్తించారు. మొత్తం 30 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. అవినీతిలో తమిళనాడు ప్రథమస్థానంలో ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యలు చేసిన రెండవ రోజే ఐటి దాడులు జరగడం గమనార్హం. కాగా బిజెపి తీరుపై అన్నాడిఎంకె ఆగ్రహం వ్యక్తం చేసింది.