హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంతో ఒక్కటిగా నిలిస్తే తెరాస అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పరారవుతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ పార్టీని ఓడించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడే వ్యక్తులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అవకాశమిస్తారని ఆయన చెప్పారు.