భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో 72 వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ, క్రీడ శాఖ మంత్రి T. పద్మరావు గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, MLA లు జలగం వెంకటరావు,తాటి వెంకటేశ్వర్లు,OSD& Add.SP D.ఉదయ కుమార్, DSP అలీ ఇతర అధికారులు పాల్కొన్నారు.