ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లికి రావాలని బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలకు ఆదేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 16, 2018, 12:22 PM

న్యూఢిల్లి :  మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన నేపథ్యంలో బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఢిల్లికి వెంటనే తరలి రావాలని ఆ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బిజెపి వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ఆ పార్టీ సీనియర్‌ నేతలంతా ఎయిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com