కామారెడ్డి: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కామారెడ్డిలో ఓ ప్రైవేటు హోటల్ను మంత్రులు ప్రారంభించారు.