ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి నిన్న స్వర్గస్తులైయ్యారు. సాయంత్రం 5గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు జిగ్మే కీసర్ హాజరుకానున్నారు. నేపాల్..శ్రీలంక..బంగ్లాదేశ్లకు చెందిన విదేశాంగ మంత్రులు..పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి వాజ్పేయి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.