ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లింగంపల్లి నుండి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 18, 2018, 11:29 AM

సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి వరకు పొడిగించారు. సెప్టెంబర్ 5 నుంచి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. 12734 నంబరు గల నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబర్ 5 సాయంత్రం 5.15కి లింగంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి అదే రోజు  సాయంత్రం 6.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15కి లింగంపల్లి చేరుకుంటుంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com