హరిద్వార్లో మాజీ ప్రధాని వాజ్పేయి అస్థికల నిమజ్జనం జరిగింది. హరిద్వార్లో వాజ్పేయి ‘అస్థి కలశ్ యాత్ర’ నిర్వహించి అనంతరం గంగా నదిలో వాజ్పేయి అస్థికలను నిమజ్జనం చేశారు. హరిద్వార్లో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షాతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొన్నారు.