ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువజన విద్యార్థి సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్సీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 21, 2018, 02:31 PM

భువనగిరి : శాసనమండలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి న‌ల్గొండ జిల్లా ఆలేరులో జ‌రిగిన యువ‌జ‌న విద్యార్థి స‌ద‌స్సుకు విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ..గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం 1500 బైకులతో భారీ ర్యాలీ చేప‌ట్టారు. ఈ ర్యాలీలో యువత.. విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com