భువనగిరి : శాసనమండలి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా ఆలేరులో జరిగిన యువజన విద్యార్థి సదస్సుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ..గొంగిడి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం 1500 బైకులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో యువత.. విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.